పింఛన్ల పెంపు
- నవరత్నాలు
- ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.27,000 నుంచి రూ.36,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది.
- ప్రస్తుతం పింఛన్ తీసుకోవడానికి ఉన్న వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించడం జరిగింది.
- అవ్వతాతలకు నెలకు రూ.2500, ఇస్తూ దానిని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాము.
- దివ్యాంగులకు రూ.3000 పింఛన్ అందిస్తున్నారు.
YSR pension app 2.2
👇
0 Comments